కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి సీదర అప్పలరాజుపై వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. N 440 K వైరస్ కర్నూలు లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని, ప్రమాదకరమైందని మంత్రి డిబేట్ లో చెప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ ఫిర్యాదు చేసారు. ఇప్పటికే వన్ టౌన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు అయ్యింది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై న్యాయవాది…