లెబనాన్పై సోమవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. దాదాపు 300 రాకెట్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 557 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు అధికంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక జర్నలిస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.