స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు మోసపూరిత సందేశాలను ఎస్బీఐ ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్లను పంపిస్తున్నారు.
SBI Alert: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏంటి? రియల్ ఏంటో తెలుసుకునేలోపే.. చిన్న పొరపాట్లతో ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి.. ఇక, తమకు అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు కేటుగాళ్లు.. రకరకాల మెసేజ్లను సృష్టించి.. వైరల్ చేస్తున్నారు.. ఇది చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది..! లావాదేవీలు న