ఇవాళ బుల్లితెరలో ఏదైనా కార్యక్రమం ఏ స్థాయిలో వీక్షకులను ఆకట్టుకుందనే అంశానికి గీటురాయి టీఆర్పీనే. దానిని ఆధారంగా బుల్లితెర వీక్షకులు తెలుగులోని ఏ యే సినిమాలను ఎక్కువగా ఆదరించారనే విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకానొక సమయంలో వెండితెరపై పెద్దంత ప్రభావం చూపని సినిమాలను కూడా బుల్లితెర వీక్షకులు పట్టం కట్టిన సందర్భం కనిపిస్తుంది. ఇక వివరాలలోకి వెళితే, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’…