Sanath Jayasuriya: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తన జట్టుకు మార్చి 31, 2026 వరకు మాజీ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్యను కోచ్గా నియమించింది. ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్గా ఉన్నారు. భారత్తో స్వదేశంలో జరిగిన సిరీస్కు, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో జరిగిన టెస్టు సిరీస్కు కోచ్గా నియమించబడ్డాడు. ఇకపోతే జయసూర్య కోచ్గా వచ్చిన తర్వాత శ్రీలంక ఆటతీరు అద్భుతంగా కొనసాగింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రిస్ సిల్వర్…
6 Balls 6 Fours In International Cricket: ఈ మధ్య క్రికెట్ ఆటలో బ్యాటింగ్ గతంలో కంటే తేలికగా మారింది. ఇప్పుడు వన్డే క్రికెట్లో 400 పరుగులు, 20 ఓవర్ల క్రికెట్లో 240కి పైగా పరుగులు చేయడం అలవాటుగా మారింది కొన్ని జట్లకు. ప్లేయింగ్ పిచ్ ఇప్పుడు ఎక్కువ మంది బ్యాట్స్మెన్ లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్మెన్ 1 ఓవర్లో 6 ఫోర్లు కొట్టారన్న సంగతి మీకు తెలుసా..?…
శ్రీలంక ఆందోళనలతో అట్టుడుకుతోంది. శనివారం మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్షుడు గోటబయ రాజీనామా చేయాలని ఆాందోళనకారులు ప్రెసిడెంట్ భవనాన్ని దిగ్భందించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దీంతో పాటు రెండు నెలల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు. దీంతో శాంతించని జనాలు ప్రధాని ప్రైవేట్ నివసానికి నిప్పు పెట్టారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ ను ఆక్రమించుకున్న నిరసనకారుల వీడియోలు ప్రస్తుతం సోషల్…
శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా ఉందని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య అన్నారు. వెంటనే చర్యలు తీసుకొని కాపాడాలని సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. ఈ పర్యటనలో శ్రీలంక ఏ మ్యాచ్లోనూ ఇంగ్లాండ్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో జయసూర్య ఇలా స్పందించాడు. మరోవైపు…