ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తోంది. స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలపై కూడా ఉత్తమ డీల్లను అందిస్తున్నాయి. సోనీ, ఎల్జి, సామ్ సంగ్ వంటి బ్రాండ్ల టీవీలు కూడా చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. పండగ వేళ కొత్త టీవీ కొనాలనుకునే వారు ఈ సేల్ ను అస్సలు మిస్ అవ్వకండి. Also Read:Son Hires Contract Killers: తండ్రి హత్యకు కొడుకు సుపారీ..…
సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ…
Samsung 110 Inch MicroLED Smart 4K TV Launch in India with Rs 1.14 Crore: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ నిత్యం సరికొత్త స్మార్ట్ఫోన్లను, టీవీలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల భారత మార్కెట్లో Z సిరీస్, M సిరీస్లలో స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్.. తాజాగా లగ్జరీ టీవీని లాంచ్ చేసింది. 55, 65, 70, 80 కాకుండా.. ఏకంగా…
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శామ్ సంగ్ కొత్తగా భారతదేశ మార్కెట్లోకి 4కే టీవీని ప్రవేశపెట్టింది. డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న క్రిస్టల్ 4K నియో టీవీని శామ్ సంగ్ సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. కొత్త క్రిస్టల్ 4K నియో టీవీ 43-అంగుళాల స్క్రీన్ వేరియంట్లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 35,990లుగా ఉంది. క్రిస్టల్ టెక్నాలజీ క్రిస్టల్ డిస్ప్లేతో స్ఫుటమైన చిత్రాలను అందిస్తుంది. “క్రిస్టల్ 4K నియో టీవీ…