స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్లుక్లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు. Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే? ప్రశాంత్నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు…
ప్రజల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా… హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘‘నేను ఈ ట్రాఫిక్ మీట్కు రావటం వెనుక నా వ్యక్తిగత కారణం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 10,…
Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన సాయితేజ్.. తన లవ్ వ్యవహారాలను పంచుకున్నాడు. నాకు 2023లో బ్రేకప్ అయింది. అది చాలా బాధాకరమైన బ్రేకప్. ఇప్పటి వరకు నాకు జరిగిన బ్రేకప్ లలో ఇదే చాలా హార్డ్ గా అనిపించింది. నా సినిమాలు హిట్ కావడంతో ఆమెతో పెళ్లి.. ఈమెతో పెళ్లి అంటూ…
Sai Durga Tej : మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న భైరవం సినిమాలో కీలక పాత్రలో నటించారు. మనోజ్, సాయి శ్రీనివాస్, రోహిత్ నటించిన భైరవం మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మనోజ్ కు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హీరో సాయి దుర్గా తేజ్ కూడా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నిన్ను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్…
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. చివరగా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తేజు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా…
Sai Tej : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇప్పుడు లండన్ లోని యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఇతర కీలక అధికారులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. అంతే కాకుండా బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. చిత్రసీమలో ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది పక్కన పెడితే..
SDT 18 : విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తరువాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
గుండె జబ్బులు ఎప్పుడూ పెద్దలకే వస్తుంటాయనుకుంటాము. కానీ విషాదం ఏమిటంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పుడుతున్నారు. తక్షణ చికిత్స మాత్రమే వారి ప్రాణాలను కాపాడుతుంది. అధునాతన పీడియాట్రిక్ కార్డియాక్ చికిత్సలకు అందుబాటులో లేకపోవడం, ఆర్థిక పరంగా తగినంత స్థోమత లేకపోవడం వల్ల ఈ పిల్లలలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్థిక పరిమితుల కారణంగా ప్రాణాలను రక్షించే చికిత్సలను పొందలేని చిన్ని హృదయాలకు సహాయం చేయడానికి ప్యూర్…
Kavya Kalyanram : టాలీవుడ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈభామ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పిస్తుంది..స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు తెరకెక్కించిన బలగం సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది.అలాగే ఈ అమ్మడు రీసెంట్ గా సింహా కోడూరి హీరోగా…