Jharkhand : టెక్నాలజీ యుగంలో పాపులర్ అయ్యేందుకు యువత సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేస్తున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ను, లైక్స్ సంపాదించుకునేందుకు ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తున్నారు.
జార్ఖండ్లోని సాహిబ్గంజ్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.