Nizamabad: మార్చి 5 నాడు నిజామాబాద్లో సరికొత్త షోరూమ్ను ప్రారంభించడం ద్వారా ఆర్.ఎస్. బ్రదర్స్ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుంది. సౌత్ ఇండియాలో ఆర్.ఎస్. బ్రదర్స్ బ్రాండ్ తన పేరు ప్రఖ్యాతల్ని విస్తరించి, కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకైక గమ్యంగా, నిజామాబాద్ నడిబొడ్డున ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట, ఆర్.పి. రోడ్లో విజయకేతనం ఎగురవేస్తోంది. దార్శనికులైన శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి. ప్రసాదరావు, దిగంగత పి. సత్యనారాయణ…