పదేళ్ల నాటి కేసు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ను వెంటాడుతూ వచ్చింది.. పదేళ్ల నాటి పరువు నష్టం దావా కేసులో కర్ణాటక మాజీ సీఎం, మాజీ ప్రధాని దేవెగౌడ్కు ఏకంగా రూ. 2 కోట్లు జరిమానా విధించింది బెంగళూరు కోర్టు… కాగా, 2011 జూన్ 28న ఓ టీవీ ఛానల్లో దేవెగౌడ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది… ఈ సందర్భంగా నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ప్రాజెక్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని… ఆ వ్యాఖ్యలను సీరియస్గా…