ప్రధాని మోడీ శుక్రవారం హిమాచల్ప్రదేశ్ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా చివరి విడతలో జూన్ 1న మండీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
Valentine Day : ప్రేమికుల రోజును ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రజలు గులాబీ పువ్వులు లేదా గులాబీ బొకే ఇచ్చి వారి ప్రేమను ఆశ్చర్యపరుస్తారు.