మాజీ మంత్రి రోజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.. జిల్లాల్లో సీరియస్ పాలిటిక్స్ నడుస్తోన్న సమయంలో.. కనీసం ఎవరితోనూ టచ్లో లేకుండా వెళ్లిపోయిన రోజా.. యూరప్ ట్రిప్లో ఎంజాయ్ చేశారట.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడమే కాదు.. ఆమె డ్రెసింగ్ స్టైల్పై కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.