మొయినాబాద్ ఫార్మ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తును ముమ్మరం చేస్తూ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో భాగంగా ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరిపారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గత ఐదు నెలల కాలంలోనే సుమారు 10 సార్లు దుబాయ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది, ఈ క్రమంలో అక్కడ జరిగిన…
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు శనివారం సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉదయం మణికొండలోని ఆయన నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటిలో తనిఖీలు చేశారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో రెయిడ్ చేశారు. ఈ క్రమంలో తాండూర్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ దాడులకు రోహిత్ రెడ్డి భయపడేది లేదని తెలిపారు. నిన్న హైదరాబాద్ లోని…
ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి రిట్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనుంది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న రోహిత్రెడ్డి పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.