Pune-Ahmednagar Road Accident : పూణే -అహ్మదాబాద్ రోడ్డులో భారీ రోడ్డు భారీ ప్రమాదం జరిగింది.. పూణే-అహ్మద్నగర్ రోడ్డులో మంగళవారం ఉదయం బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) లేన్లో పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) వైపు వెళ్తున్న రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఎనిమిది మంది మహిళలు సహా కనీసం 30 మంది తీవ్రంగా గాయపడ్డారు… PMPML అధికారులు సంఘటనను ధృవీకరించారు.. ఈ ప్రమాదం పై పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే…
2 Peoples Died in Road Accident at Vizianagaram: రాఖీల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఒకే కుంబానికి చెందిన ఇద్దరు (బాబాయ్, అమ్మాయి) ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా నుజ్జయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి…
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వర్షం పడుతుండటంతో బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Car Accident: గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఇస్కాన్ వంతెనపై పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ వేగంగా వచ్చిన కారు జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 నుంచి 20 మంది వరకు గాయపడ్డారు.
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. హైవే లపై స్పీడ్ లిమిట్ పెట్టినా కూడా వాహనాదారులు పాటించడం లేదు.. దాంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.. నిన్న కారు ప్రమాదం జరిగింది.. నేడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.. ఈ ఘోర ప్రమాదం మేడ్చల్ లో వెలుగు చూసింది.. శామీర్ పెట్ కీసర దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం…
Sajjanar: కొన్నిసార్లు తప్పు లేకపోయినా ఎదుటివారు తప్పులకు బలవతారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే వారి పొరపాటు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సజ్జనార్ ప్రమాద వీడియోను పోస్ట్ చేశారు. చాలా రోడ్డు ప్రమాదాలకు మద్యపానం, అతివేగం ప్రధాన కారణాలు. కొందరి నిర్లక్ష్యం చాలా మంది…
రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి.
తెలంగాణాలో రోజూ రోజుకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. అతి వేగం మే అందుకు కారణం అని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.. అయిన వాహనదారులు వినకుండా ప్రాణాల ను పోగొట్టుకుంటున్నారు.. ప్రాణాలను తీస్తున్నారు.. మొన్నీమధ్య మైనర్ కారు యాక్సిడెంట్ మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన జరిగింది.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కీసరాలో ఈ ప్రమాదం జరిగింది.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గార్పల్లి…