Road Accident: మధ్యప్రదేశ్ లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ, శనివారం అర్థరాత్రి, ప్రయాణికులతో నిండిన బస్సు నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దింతో ఈ విషాద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మైహర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రయాగ్రాజ్ నుంచి నాగ్పూర్కు వెళ్తున్న అభా ట్రావెల్స్కు చెందిన హైస్పీడ్ లగ్జరీ బస్సు మైహార్ జిల్లా నదన్ సమీపంలో రోడ్డు…
Road Accident in Madhya Pradesh Today: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్గఢ్ జిల్లాలోని పిప్లోధిజాద్లో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. Also Read: ladies Missing In…