Devaragattu: రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దేవిరగట్టు వద్ద జరిగిన బన్నీ ఉత్సవం మరోసారి హింసాత్మకంగా మారింది. వేలాది మంది స్థానికులు కర్రలతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు, ఇనుప రింగులు ఉన్న కర్రలతో పరస్పరం కొట్టుకోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించగా, 78 మంది గాయపడ్డారు. President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’.. ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక మృతులను ముందుగా అరికెరీకి చెందిన తిమ్మప్ప, మరొకరు గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. ఆ…