Team India Predicted Playing XI: భారత్-పాకిస్థాన్ ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత జట్టు ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకుంది. మరోవైపు దాయాది జట్టు సైతం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకు సంబంధించి ఊరట నిచ్చే వార్త వచ్చింది. విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఉంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో తలపడే సూర్య సేన జట్టు…
ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించగా.. శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రింకూ సింగ్ కూడా ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రింకూ జట్టులోకి ఎంపికవుతాడని ఊహించలేదట. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్లో రింకూ ఆట ఆశించినంతగా లేదు. దీని కారణంగా…