ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్షిపణుల దాడులు, డ్రోన్ల విధ్వంసంతో అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి సీరియస్ ఇష్యూపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరతీసింది. యుద్ధాన్ని కేవలం దేశాల మధ్య పోరాటంగా కాకుండా, మతాల మధ్య యుద్ధంగా అభివర్ణిస్తూ ఆర్జీవీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. Also Read : Laya : అలాంటి రోల్స్…