Bollywood : భారతదేశంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమే పెద్దదని అంటుంటారు. హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలను తెరకెక్కించడంలో అక్కడి ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు.
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.. బాలయ్య మాస్ యాక్షన్.. థమన్ మాస్ మ్యూజిక్ ఈ సినిమాను అఖండ విజయాన్ని అందించాయి.. ఇక ఈ హిట్ సినిమా బాలీవుడ్ లోకి వెళ్లబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రీమేక్ ల హవా నడుస్తున్న ఈ సమయంలో అఖండను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. ఇకపొతే ..…
చకచకా సినిమాలు చేస్తూ హిందీ సినిమా రంగంలో యమ జోరు మీద ఉంది తాప్సీ పన్ను. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు ప్రకటించారు. తాజాగా మరో సినిమాలో తాప్సీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. పైగా ఈ నెల 20వ తేదీ నుంచే సదరు సినిమా మొదలు పెట్టబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత తాప్సీ రష్యాలో వెకేషన్ కు వెళ్లింది. ఆమె కొంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు…
బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు…
జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులను రెండుసార్లు అందుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. 37 సంవత్సరాలలో వివిధ భాషల్లో 518 సినిమాలలో నటించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్ గా పనిచేశారు. పద్మశ్రీ , పద్మభూషణన్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన హిందీ సినిమా ‘సారాంశ్’ 37 సంవత్సరాల క్రితం మే 25న విడుదలైంది. ఆ రోజుల్ని తలుచుకుంటూ అనుపమ్ ఖేర్ ఇన్ స్టాగ్రామ్ లో…