ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్ మీ కొత్త టాబ్లెట్ ను త్వరలో భారత మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. రెడ్ మీ ఇండియా నుంచి విడుదలైన కొత్త టీజర్లో Redmi Pad 2 Pro 5G త్వరలో భారత మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని నిర్ధారించింది. ఈ రాబోయే టాబ్లెట్ మరిన్ని ఫీచర్లను కంపెనీ తదుపరి టీజర్లలో క్రమంగా వెల్లడించనుంది. Xiaomi తన అధికారిక సైట్లో కొత్త టీజర్ పోస్టర్ను విడుదల చేసింది.…