Redmi Note 15 5G: భారత్ మార్కెట్లో షియోమీ ఈ నెలలో రెడ్మి నోట్ 15 5G స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో భాగంగా ఈ ఫోన్ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభించింది.
ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త ఫోన్ను విడుదల చేయబోతోంది. ‘రెడ్మీ నోట్ 15’ సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. త్వరలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ తన 15 సిరీస్లో మూడు ఫోన్లను లాంచ్ చేయనుంది. 15 సిరీస్లో Redmi Note 15, Note 15 Pro, Note 15 Pro Plus…