Home
Raygod
Raygod News
-
Medak: రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు
మెదక్ జిల్లాలోని రేగోడ్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం 22 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని రేగోడ్ PHC కి తరలించారు. రేగోడ్ ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల పలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.…
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!