అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా చేస్తూ, కథల ఎంపికలో తనదైన స్టైల్ చూపిస్తోంది. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఈ ప్రయాణంలో 2025 సంవత్సరం తనకు ఎంతో స్పెషల్లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.ఇండస్ట్రీలో తనకు వస్తున్న వరుస ఆఫర్ల పట్ల సంతోషంగా ఉన్నా, ఒక విషయంలో మాత్రం రష్మిక…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుంది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు. Also Read :Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు…