ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయస్థానానికి వెళ్తారు. జడ్జి ఏది చెప్తే అదే వేదం.. కానీ, అలాంటి ఒక న్యాయమూర్తే పాడుపనికి తెగించాడు. ఎంతోమంది నేరస్తులను శిక్షించిన అతను పెద్ద నేరానికి పాల్పడ్డాడు. ఓ న్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందితో కలిసి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలరోజులు ఈ దాష్టికాన్నీ కొనసాగించారని బాధితుడి తల్లి ఆరోపించింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో…
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడిల్సిన కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచుడు కన్న కూతురిపైనే కన్నేశాడు. కూతురిపై అనుమానంతో నీచానికి దిగజారాడు. వైద్య పరీక్షలు చేయించడానికి హాస్పిటల్ కి తీసుకెళ్తానని నమ్మించి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. రేణిగుంట మండలం గురవరాజు పల్లె గ్రామంలో ఖాదర్ బాషా, నజియా దంపుతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె. మొదటి నుంచి డబ్బు…
ప్రపంచంలో స్నేహితులను నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేరు.. వారితోనే అన్ని షేర్ చేసుకుంటారు. కానీ, ఈ కాలంలో కొంతమంది చేసే కొన్ని పనులు స్నేహాన్ని కూడా నమ్మలేకుండా చేస్తున్నాయి. ఫ్రెండే కదా అని నమ్మి లిఫ్ట్ ఇవ్వమంటే.. అతడు అమ్మాయి దొరికింది కదా అని కామ బుద్ది చూపించాడు. యువతిని కారులో ఎక్కించుకొని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. మొహాలీకి…
మూఢనమ్మకాలు మనుషులను ఎంతవరకైనా దిగజారేలా చేస్తాయి. మంటలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మేవారు ఇంకా లేకపోలేదు. అందుకే ఇంకా దొంగ బాబాల ఆటలు కొనసాగుతున్నాయి. పూజల పేరుతో దొంగబాబాలు అమాయక ప్రజలను నమ్మిచి, ఒకపక్క డబ్బును, మరోపక్క యువతులను మోసం చేస్తున్నారు. తాజగా ఒక దొంగ బాబా యువతి ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపి ఆమెను అత్యచారం చేశాడు. అంతేకాకుండా ఆ ఘటనను వీడియో తీసి ఆమె వద్ద డబ్బు గుంజుతున్నాడు. ఇక అతగాడి బాధలు పడలేక యువతి…
కన్న తండ్రి.. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఎదుర్కొనేవాడు. వారి సుఖ సంతోషాల కోసం నిరంతరం పాటుపడేవాడు. కానీ, ఆడపిల్లలను, ఆటబొమ్మలుగా చేసి ఆడుకుంటున్నారు కొంతమంది కసాయి తండ్రులు. కామంతో కళ్ళుమూసుకుపోయి, వావివరుసలు మరిచి, కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక కన్నతండ్రి తన 15 ఏళ్ల కూతురిపై ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం కన్నతల్లికి తెలిసి.. భర్త చేసిన నీచమైన పనికి అతడిని శిక్షించాలనుకుంది. కానీ, అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి…
మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి…
స్త్రీల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చిన వారిపై అఘాతకాలు జరుగుతున్నాయి. ఇక ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసాడు ఓ కిరాతకుడు. మదనపల్లెలో ఈ దారుణ ఘటన జరిగింది. ఫేస్ బుక్ ద్వారా బాలికకు దగ్గరై ప్రేమ పేరుతో పలుమార్లు లైంగిక దాడి చేసాడు ప్రైవేటు ఉపాధ్యాయుడు దినేష్. ఎవరికైనా ఈ లైంగిక దాడి విషయం చెబితే ఆత్యహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతడి నుండి వేదింపులు ఎక్కవ కావడంతో పోలీసులకు ఫిర్యాదు…