Indira Gandhi vs Rani Gayatri : 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఎమర్జెన్సీ పరిస్థితి అమలులో ఉన్నప్పుడు, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు అనేక ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపించారు. ఈ జాబితాలో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన మహారాణి గాయత్రి దేవి కూడా ఉన్నారు. ఆమె ఆరు నెలలు జైలులో గడిపిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. Temples Vandalized: చటోగ్రామ్లో మరో మూడు…