Home
Ranga Reddy District
Ranga Reddy District News
-
తల్లి పక్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం..
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో దారుణమైన ఘన జరిగింది.. తల్లితో కలిసి నిద్రించిన రెండు నెలల బాలుడిని మాయం చేసిన దుండగులు.. తెల్లవారే సరికి బాలుడిని హత్య చేసి.. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో మృతదేహాన్ని వేసి పరారయ్యారు.. తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో కంగారుపడి తల్లిదండ్రులు.. బాలుడి ఆచూకీ కోసం ఇల్లు, పరిసరప్రాంతాలు వెతికారు.. చుట్టుపక్కలవారిని ఆరా తీశారు.. ఎంతకీ బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు…
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!