Home
Ranchi News
Ranchi News News
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
Jharkhand Student Protest: జార్ఖండ్ లోక్సేవా ఆయోగ్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర యువత సమరభేరి మోగించింది. పరీక్షల రద్దు, సీబీఐ (CBI) విచారణే ధ్యేయంగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఐదో విడతకు చేరి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు జేఎల్కేఎం (JLKM) నేత దేవేంద్ర నాథ్ మహతో 11 రోజులుగా, మరోవైపు విద్యార్థి నాయకుడు ప్రేమ్… -
Valentine Day 2025 : లవర్స్ డే రోజు ప్రేమికుల మధ్య గొడవ.. తనపై కోపంతో బుల్లెట్ కు నిప్పు
Valentine Day 2025 : ప్రేమికుల దినోత్సవం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా ఒక జంట మధ్య గొడవ జరిగింది. గొడవ చినికి చినికి గాలి వానగా మారింది. -
GBS Syndrome : జైపూర్ నుంచి పూణేకు పాకిన కొత్త వ్యాధి.. దీని బారిన పడ్డ ఐదేళ్ల బాలిక
GBS Syndrome : మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత జార్ఖండ్కు వింత వ్యాధి చేరుకుంది. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో 5 ఏళ్ల బాలిక ఈ వ్యాధితో బాధపడుతోంది. -
Jharkhand : ఫిజికల్ టెస్టులో 10మంది మృతి.. జార్ఖండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంత కష్టామా ?
Jharkhand : ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023ని జార్ఖండ్ స్టేట్ స్టాఫ్ కమిషన్ రాష్ట్రంలో నిర్వహిస్తోంది. 583 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ఇప్పటివరకు 10 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు హాజరై మరణించారు. -
Jharkhand : కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష లో సృహ తప్పిన 25 మంది అభ్యర్థులు, ముగ్గురు మృతి
Jharkhand : జార్ఖండ్లోని పాలములో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో 25 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ సందర్భంగా స్పృహతప్పి పడిపోయారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
Jharkhand : జార్ఖండ్లో పిడుగుపాటు.. ఇద్దరు యువ ఫుట్బాల్ ఆటగాళ్లు మృతి, 10 మంది గాయాలు
Jharkhand : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. -
Jharkhand : హాకీ మ్యాచ్ జరుగుతుండగా పిడుగుల వర్షం.. ముగ్గురు ఆటగాళ్లు మృతి
Jharkhand : దేశంలోని హాకీ నర్సరీగా పిలవబడే జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో జరిగిన విధ్వంసం కారణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శోక సంద్రంగా మారాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాకీ మ్యాచ్ నిర్వహించారు. -
Road Accident : పెను ప్రమాదం.. పిల్లలతో నిండిన స్కూల్ బస్సు బోల్తా
Road Accident : జార్ఖండ్ రాజధాని రాంచీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పిల్లలతో నిండిన పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?