ఇప్పటికే అతగాడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ, పాడుబుద్ధి మరో పెళ్లి చేసుకోవాలని చూశాడు.. కానీ, పిల్లల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది… పెళ్లికి సిద్ధమైన తండ్రిని పట్టుకుని చితకబాదారు.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాని వధువు.. అక్కడి నుంచి మెల్లెగా జారుకుంది… ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. రోడ్డు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు.. మొదటి భార్యకు…