భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు.
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు…
రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రోహత్గీ మరోసారి చిక్కుల్లో పడింది. ఆమెపై పూణెలో ఓ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తాజాగా పాయల్ రోహత్గీ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో గాంధీల గురించి ఆమె అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిందంటూ ఆరోపణలు వచ్చాయి. పూణె జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంగీత తివారి ఇచ్చిన ఫిర్యాదు…