Gaav Gwala Yojana: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “గావ్ గ్వాలా యోజన” ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా గోసంరక్షకులను నియమించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దిలావర్ కోటా జిల్లాలోని రామ్గంజి మండీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రారంభించారు. చెచాట్ తహసీల్లోని ఖేర్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 14 మంది గోసంరక్షకులను నియమించారు. పురాతన…