టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ…
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వినోద్ తో విజయ్ తన 69వ సినిమాని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు గట్టిగా వినిపించాయి. అందుకు సంబంధించి వాటిని కన్ఫామ్ చేస్తూ కూడా డైరెక్టర్ కొన్ని కామెంట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి ”గుంటూరు కారం” సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తరువాత చేసే సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి .మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు .ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళి తన తరువాత…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హ్యాండ్సమ్ లుక్ తో ,అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగారు .మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది .మొదట్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది . ఈ సినిమాలో…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. “ఎస్ఎస్ఎంబీ 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇటీవలే మహేష్ గుంటూరు కారం సినిమాతో మంచి విజయం అందుకున్నాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా భారీ కలెక్షన్స్ ను అందుకున్నాడు.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు కానీ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఇదిగో ఇప్పుడే మొదలవుతుందని చెప్తున్నారు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు.. అయితే ప్రస్తుతం ఓ…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.. మాములుగా జక్కన్న సినిమా అంటే లేటు.. అయితే ఇప్పటివరకు కొబ్బరి కాయ కొట్టక పోవడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఈ సినిమా మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజాలను సైతం ఈ మూవీ ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూ ఉన్నాయి.ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఎంతగానో మెచ్చుకున్నారు..కాగా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది.భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..అందుకు త్రిపుల్ ఆర్ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.. సినిమా హిట్ అవ్వడంతో పాటుగా ఆస్కార్ కు కూడా ఎంపిక అయ్యింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.. 2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది.. ఇప్పటికి కొన్ని దేశాల్లో సినిమా…