లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా ఒక కార్మికుడి ప్రాణం పోయింది. ఈ దారుణ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. లక్నో-బరౌనీ ఎక్స్ప్రెస్ (నం: 15204) లక్నో జంక్షన్ నుంచి బీహార్లోని బెగుసరాయ్లోని బరౌని రైల్వే జంక్షన్లో శనివారం రైలు ఆగింది. ప్లాట్ఫాం 5పై ఆగి ఉంది.