టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి 2’ (G2) ‘డెకాయిట్’ చిత్రాలతో బిజీగా ఉండగా, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వినిపించిన ఒక వైవిధ్యమైన కథకు శేష్ ఫిదా అయ్యారని సమాచారం. ‘చి ల సౌ’తో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు…