మంత్రి కొండా సురేఖ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న , జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్లను మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావు చేసిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రఘునందన్ రావు తనపై, మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నవిషయం తెలిసిందే.. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్…
ఆయన కెరీర్ మొదలైందే కారులో..అక్కడి నుండి కమలంపైకి చేరుకున్న రఘునందనరావు..మళ్లీ కారెక్కే సూచనలున్నాయనే టాక్ తెలంగాణ బిజెపిలో కలకలం రేపుతోంది.ఇప్పటికైతే ఆయన అంత సీన్ లేదనే క్లారిటీ ఇచ్చేశారు..కానీ, అనే డౌట్లు మాత్రం అలాగే మిగులున్నాయి.అదెలా అంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు.. బిజెపి నేత రఘనందన్ రావు పార్టీ వీడేది లేదని క్లారిటీ ఇచ్చేశారు.కానీ, అసలీ చర్చ ఎందుకు మొదలైంది? ఆయనలో ఉన్న అసంతృప్తి ఏంటి?నిప్పు లేకుండానే పొగరాదు. రాజకీయాల్లో ఆధారాల్లేకుండానే టాక్మొదలు కాదు..మరి రఘునందన్…
ఈశ్వర్ బాబు దర్శకత్వంలో ఎం. వై. మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘1948-అఖండ భారత్’. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ మూవీ పోస్టర్ ను, లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో గాంధీగా రఘునందన్, నాథురాం గాడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు. అలేఖ్య శెట్టి హీరోయిన్ గా…