రోజు రోజుకు సమాజంలో అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి కఠిన మైన చట్టాలు తీసుకొచ్చినప్పటికి..కొందరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా కనిపించే మహిళపై.. తామ కామ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో.. స్కానింగ్ కు వచ్చిన మహిళపై.. అక్కడున్న రేడియాలజీ నిర్వాహాకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read Also: Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్.. పూర్తి వివరాల్లోకి వెళితే..…