ఎప్పుడొచ్చాం అన్నది కాదు. జనం హృదయాలు గెల్చుకున్నామా లేదా? ఎక్కడా తగ్గకుండా నెగ్గుకువచ్చామా లేదా? తెలుగు వార్తా తరంగిణిలో జరగని అధ్యాయమై, తక్కువ కాలంలో మీడియా రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం అంటే అది ఆషామాషి కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఎన్టీవీ. మాట చెప్పడం, మాటివ్వడం చాలా సులువు. కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా..! దానికి కట్టుబడడంఅంత తేలికైన విషయం మాత్రం కాదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అవరోధాలు, అంతకుమించి కష్టనష్టాలు.…
https://www.youtube.com/watch?v=HsGrjepw3Vw ప్రముఖ మీడియా సంస్థ NTV ఛైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి విశ్వహిందు పురస్కార ప్రదానం జరిగింది. అవధూత దత్తపీఠం, మైసూరువారు ఈ పురస్కార ప్రదానం చేశారు. సనాతన ధర్మాన్ని వ్యాప్తిచేసే విశిష్ట వ్యక్తులకు దత్తపీఠం అందించే అరుదైన పురస్కారం విశ్వహిందు పురస్కారం. గత 15 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న భక్తి టీవీ కృషిని యావత్ దేశం గుర్తించింది. ప్రశంసలు కురిపిస్తోంది. దక్షిణాదిలో నెం. 1 ఆధ్యాత్మిక ఛానల్ గా…