రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అత్యాధునిక సదుపాయలతో మానవాళి కొత్తం పుంతలు తొక్కుతోంది. భారత్లో టెక్నాలజీని వినియోగించేందుకు ప్రధాని మోడీ డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టారు. ఆఫీసుల్లో, నగదు లావాదేవీల్లో సైతం డిజిటలైజేషన్ ప్రకారం పనులు జరుగాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. �