మరికాసేపట్లో పెళ్లి. ఇళ్లంతా సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు సంగీత్ లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఇక్కడే విది వింతనాటకం ఆడింది. పెళ్లికూతురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలోని బర్గాడి గ్రామంలో జరిగిన విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వధువు పూజ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. Also…
గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, నిత్యం వ్యాయామం చేసే వాళ్లు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు ఎంతో ఎనర్జెటిక్ గా బ్యాటింగ్ చేసిన అతడు క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు. ఈ విషాద ఘటన పంజాబ్ – ఫిరోజ్పూర్లోని గురుహర్ సహాయ్ పట్టణంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also…
Chandigarh : చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. వివాహ వివాదంపై రెండు పార్టీలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చాయి. ఈ సమయంలో పంజాబ్ పోలీసు మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడిపై కాల్పులు జరిపాడు.
Punjab : శ్రీ ఖదూర్ సాహిబ్కు చెందిన లోక్సభ ఎంపీ, ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్ సోదరుడు హర్ప్రీత్ సింగ్ను పంజాబ్లోని జలంధర్ జిల్లా నుండి దేహత్ పోలీసులు డ్రగ్స్ తో అరెస్టు చేశారు.
Punjab : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో చైన భారత్ పై తన కుట్రలను బయటపెడుతోంది. శనివారం అమృత్సర్లోని హర్దో రతన్ గ్రామం నుంచి బీఎస్ఎఫ్ డ్రోన్ను స్వాధీనం చేసుకుంది.
Punjab : పంజాబ్లోని బర్నాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్నాలా-చండీగఢ్ ప్రధాన రహదారిపై ధనౌలా సమీపంలో వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది.
Honor Killing : పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ఖానౌరీలో తండ్రి తన సొంత కూతురిని చంపిన ఆశ్చర్యకరమైన భయంకరమైన వార్త బయటకు వచ్చింది. పరువు కోసమే తమ్ముడితో కలిసి తండ్రే సొంత కూతురిని హత్య చేసినట్లు చెబుతున్నారు.
Drone : సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పంజాబ్ పోలీసులతో కలిసి గురువారం రాత్రి అమృత్సర్ జిల్లాలోని సరిహద్దు గ్రామంలో సెర్చ్ ఆపరేషన్లో పొలంలో పాకిస్తాన్ డ్రోన్ను స్వాధీనం చేసుకుంది.
పంజాబ్ అమృతసర్లోని స్వర్ణ మందిరంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేందుకు ఆగంతకుడు ప్రయత్నించగా వెంటనే గుర్తించిన ఎస్జీపీసీ సిబ్బంది దుండగిని పట్టుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్జీపీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు ఒక్కసారిగా ఆ దుండగుడిపై దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…