PBKS vs SRH: ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ట్రావిస్…