శ్రీ నందు హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించిన ఈ వెరైటీ డ్రామా, ఈ ఏడాది టాలీవుడ్లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ (Aha) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమాను వీక్షించే విషయంలో ఒక చిన్న…