వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు..
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్లో మిగులుతారు.
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్…
Bigg Boss Telugu 8: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఓ బెలూన్ పెట్టి అందులో.. పోటీదారులు మునిగిపోయేలా చేసి దాంతో కొన్ని విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టాలా చేశాడని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో…
Bigg Boss Telugu 8: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం ఇప్పటికే మనం గమనించాము. ఇకపోతే ప్రస్తుతం కొందరు బాగా ఇరిటేషన్ తెప్పిస్తూ వారి సైకోయిజం చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ యష్మీ పేరు చెప్పవచు. ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వి. ఇక మరోవైపు తన దూకుడుతనంతో…
యువ కథానాయకుడు రామ్ కార్తీక్ కొత్త సినిమా 'ఔను నేనింతే' బుధవారం మొదలైంది. ఈ సినిమాతో ప్రిష హీరోయిన్ గా పరిచయం అవుతోంది. యూత్ తో పాటు పేరెంట్స్ కూ చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.
తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా నాలుగు రెట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ తీసిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది.…
తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ అవతారం ఎత్తబోతున్నాడట. ఫస్ట్ సినిమాలో లవర్ బోయ్ గా ఆకట్టుకున్న వైష్ణవ్ క్రిష్ తో చేస్తున్న రెండో సినిమా ‘కొండపొలం’లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రతి సినిమాలోనూ పాత్రల మధ్య వేరియేషన్ చూసించాలనుకుంటున్న వైష్ణవ్ అన్నపూర్ణస్టూడియో పతాకంపై నాగార్జున నిర్మించే సినిమాలో హాకీ క్రీడాకారునిగా కనిపిస్తాడట. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు కొత్త దర్శకుడు పృధ్వీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో…