తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు 32000 క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దాంతో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 12500 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కుల… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా… లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ…