యుపిలోని మదర్సాలకు ఉగ్రవాద సంబంధాలపై తరచూ ఆరోపణలు వస్తుంటాయి. అయితే తాజాగా ప్రయాగ్రాజ్లోని ఒక మదర్సా నుంచి ఓ సంచలనాత్మక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మదర్సా నకిలీ నోట్లను ముద్రించే ఫ్యాక్టరీగా మారింది.
Husband killed wife: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ భర్త తన భార్యను చెరువులో ముంచి చంపిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వారిద్దరూ అన్యోన్యంగానే మజార్ వద్దకు పూజ నిమిత్తం వచ్చారు. చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.