Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్ని రోజులుగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ఆమెకు మధ్య కాపీ రైట్ వివాదం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే.
దివంగత, సీనియర్ నటుడు శివాజీ గణేశన్ ఇంట్లో ఆస్తివివాదం హైకోర్టువరకు వెళ్లింది. తన తండ్రి ఆస్తిలో తమకు భాగం ఇవ్వకుండా మోసం చేశారని సోదరులైన నటుడు ప్రభు, రామ్కుమార్పై ఆరోపణలు చేస్తూ శివాజీ గణేశన్ కుమార్తెలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. నటుడు శివాజీ గణేశన్కు కుమారులు ప్రభు, రామ్కుమార్, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. అయితే.. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ.270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని.. తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని…
ఆర్. జె. బాలాజీ ఇవాళ కోలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్న హీరో. గత యేడాది వచ్చిన నయనతార ‘అమ్మోరు తల్లి’తో తెలుగువారికి కాస్తంత చేరువయ్యాడు. దానికి ఏడాది ముందే అతను నటించిన ‘ఎల్.కె.జి.’ చిత్రం తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడా సినిమాను శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… లంకవరపు కుమార్ గాంధీ (ఆర్.జె. బాలాజీ)ని అందరూ షార్ట్ కట్ లో ఎల్.కె.జి. అని…