పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అత్యంత సురక్షితమైన, దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇది 1968లో ప్రారంభమైంది. ప్రజలు రిటైర్మెంట్, పిల్లల చదువు, ఇంటి కొనుగోలు వంటి లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రభుత్వ హామీతో ఉండటం వల్ల రిస్క్ జీరో. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. Also Read:Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం.. పీపీఎఫ్ ప్రధాన ఫీచర్లు…
PPF Scheme: సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి, బిడ్డ పెళ్లి చేయాలనుకునే వారికి, కొడుకు ఉన్నత చదువు కోసం డబ్బులు ఆదా చేయాలని చూసే వారికి గుడ్ న్యూస్. ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నాను అంటే కచ్చితంగా ఈ పొదుపు మీ దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలదనే భరోసాను ఇవ్వగలదు. ఇందులో పొదుపు చేస్తే మీ డబ్బులకు 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది. ఇక్కడ మరోక విశేషం…