స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన తరువాత గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడిపేస్తున్నారు. ఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంక్ లు అందుబాటులో ఉన్నాయి. పదివేలు, 20 వేల ఎంఏహెచ్ తో పవర్ బ్యాంక్లను వినియోగిస్తున్నారు. అయితే, చైనాకు చెందిన ఓ యూట్యూబర్ హ్యాంగ్ గెంగ్ అనే యూట్యూబర్ ఓ కొత్త పవర్ బ్యాంక్ను కనుగొన్నారు. గెంగ్ అనే య్యూట్యూబర్ 2,70,00,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ పవర్ బ్యాంక్ ద్వారా 5 వేల…
మొబైల్ ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే అత్యవసరంగా వినియోగించుకునేందుకు పవర్ బ్యాంక్లను వినియోగిస్తుంటారు. పవర్బ్యాంక్లను ఒకసారి ఛార్జింగ్ చేసి దానిని మొబైల్కు కనెక్ట్ చేస్తే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత కొంతకాలంగా పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లతో పాటుగా, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగింది. Read: శతాబ్దం చివరినాటికి… భూవినాశనం తప్పదా… పెట్రోల్, డీజిల్…