Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Politics

Politics News

    • ఎవరు రచ్చ చేస్తున్నారూ..? ఎవరు బురద కడుక్కుంటున్నారూ..?
      #Off The Record

      ఎవరు రచ్చ చేస్తున్నారూ..? ఎవరు బురద కడుక్కుంటున్నారూ..?

      రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్‌ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్‌ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్‌ప్లాన్‌కు ఇంకెవరు చిత్తవుతున్నారు? తాడిపత్రిలో మీడియా అటెన్షన్‌ క్యాచ్‌ చేసిన జేసీ! గ్రౌండ్‌లో ఆడే ఆటల్లానే అటాకింగ్‌, స్ట్రాటజీ.. డిఫెన్స్‌ మోడ్‌ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ…
    • చిత్తూరు జిల్లాలో దిక్కులేని తెలుగు తమ్ముళ్లు…!
      #Off The Record

      చిత్తూరు జిల్లాలో దిక్కులేని తెలుగు తమ్ముళ్లు…!

      ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్‌ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్‌లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్‌ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్‌! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత…
    • రాజధానిలో రోడ్లు దొంగతనం…త్వరలో ప‌ట్టుకుంటామంటున్న పోలీసులు…
      #Top Story

      రాజధానిలో రోడ్లు దొంగతనం…త్వరలో ప‌ట్టుకుంటామంటున్న పోలీసులు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన త‌రువాత రాజ‌ధాని ప్రాంతంలో రోడ్లు వేశారు.  అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్న‌ట్టుండి మాయం అవుతున్నాయి.  వేసిన రోడ్ల‌ను దొంగ‌త‌నం చేస్తున్నారు.  ఇది విన‌డానికి వింత‌గా ఉన్నా నిజ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు.  రాత్రిస‌మ‌యంలో కొంత‌మంది రోడ్ల‌ను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు.  దీనిపై స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  అయితే, ఇదంతా అధికార‌పార్టీకి చెందిన వ్య‌క్తులే చేస్తున్నారని,  రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండ‌టం వారికి ఇష్టంలేద‌ని అందుకే అలా చేస్తున్నారని ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తున్న‌ది.  ఇది తమ‌ప‌ని…
    • క‌ర్ణాట‌క సీఎం మార్పుపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు… ఆయ‌న్ను మారిస్తే…
      #Top Story

      క‌ర్ణాట‌క సీఎం మార్పుపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు… ఆయ‌న్ను మారిస్తే…

      క‌ర్ణాట‌కలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు స్పష్టంకాలేదు.  అయితే, ముఖ్య‌మంత్రిని మారిస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌ని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం క‌ష్టం అవుతుంద‌ని కొంద‌రివాద‌న‌.  అటు అధిష్టానం కూడా యడ్డియూర‌ప్ప‌ను మార్చేందుకు సాహ‌సం చేయ‌డంలేదు.  క‌ర్ణాట‌క తాజా రాజ‌కీయాల‌పై బీజేసీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి స్పందించారు.  క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రిని మార్చ‌డం పెద్ద సాహ‌స‌మే అవుతుంద‌ని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి…
    • ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పొలిటికల్‌ ఎంట్రీ..? ఆయనే క్లారిటీ ఇచ్చారు..
      #Top Story

      ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పొలిటికల్‌ ఎంట్రీ..? ఆయనే క్లారిటీ ఇచ్చారు..

      ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే,…
    • శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీలో కొత్త చర్చ…
      #Off The Record

      శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీలో కొత్త చర్చ…

      ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంపై శీతకన్ను వేశారు ఒకరు. పార్టీ బలోపేతం కోసం అక్కడ గేర్‌ మార్చారు ఇంకొకరు. అదే అక్కడ కొత్త చర్చకు దారితీసింది. నాయకత్వాన్ని మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అనుకున్నారో ఏమో… అంతా కలిసి ఐక్యతా రాగం ఆలపించారు. మరి… కేడర్‌కు క్లారిటీ వచ్చినట్టేనా? టీడీపీలో చర్చకు దారితీసిన ఆ ఎపిసోడ్‌ను ఇప్పుడు చూద్దాం. పలాసపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పెషల్‌ ఫోకస్‌! శ్రీకాకుళం జిల్లా పలాస. 2019 ఎన్నికల్లో టీడీపీ…
    • చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…?
      #Off The Record

      చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…?

      ఎక్కడో ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి పేరు మళ్లీ రాజకీయ తెరపైకి ఎందుకు వచ్చింది? AICC ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఉమెన్ చాందీ ఏం చెప్పాలనుకున్నారు? చిరంజీవి కాంగ్రెస్ వాదే అన్న AICC ప్రకటనలో అంతరార్థం ఏంటి? సీఎం జగన్‌ను ప్రశంసిస్తూ చిరు ట్వీట్స్‌ పెడుతున్న సమయంలో.. అన్నయ్య వస్తాడు అంటూ జనసైనికులు కలల కంటున్న తరుణంలో ఈ కొత్త అంచానాలను ఎలా చూడాలి? కాంగ్రెస్‌ నేతల ప్రకటనతో చర్చల్లోకి చిరంజీవి పేరు ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం…
    • త‌మిళ రాజ‌కీయంలో మ‌ళ్లీ గంద‌ర‌గోళం…శ‌శిక‌ళ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తుందా?
      #Top Story

      త‌మిళ రాజ‌కీయంలో మ‌ళ్లీ గంద‌ర‌గోళం…శ‌శిక‌ళ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తుందా?

      త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ శ‌శిక‌ళ రాబోతుందా అంటే కొంత‌మంది అవున‌నే అంటున్నారు.  2016లో ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత పార్టీని తాత్కాలికంగా త‌న చేతుల్లోకి తీసుకున్నారు.  అనంత‌రం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష‌ను అనుభ‌వించిన శ‌శిక‌ళ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.  పార్టీలో తిరిగి చేరాల‌న్న ఆమె క‌ల‌ను ప‌ల‌నీస్వామీ, ప‌న్నీర్ సెల్వంలు అడ్డుకున్నారు.  చిన్న‌మ్మ తిరిగి పార్టీలోకి రాకుండా స‌మ‌ర్ధ‌వంతంగా పార్టీని కాపాడుకుంటూ వ‌చ్చారు.  ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్నాడిఎంకే…
    ←1…252627

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions