మొబైల్ మార్కెట్ లో కాంపిటిషన్ ఎక్కువవుతుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఒకదానికి మించి మరొకటి పవర్ ఫుల్ ఫీచర్లతో తమ మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. మిడ్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లు కలిగిన రూ. 20 వేల ధరలో మంచి మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి. Also Read:Hydraa : FTL ఇళ్లపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. కూల్చివేతలు ఉండవు.! పోకో…
Poco M8 5G Launch in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘పోకో’ భారత మార్కెట్లో తన కొత్త 5జీ స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీతో పోకో ఎం8 5జీ (Poco M8 5G)ను ఈరోజు లాంచ్ చేసింది. మిడ్రేంజ్ సెగ్మెంట్లో వినియోగదారులే లక్ష్యంగా షావోమీ అనుబంధ సంస్థ అయిన పోకో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. 4 ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 6 ఏళ్ల…
స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోకో (POCO), మరోసారి బడ్జెట్ ధరలో పవర్ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను పలకరించబోతోంది. త్వరలోనే భారత మార్కెట్లో POCO M8 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ కేవలం పనితీరులోనే కాకుండా, డిజైన్ పరంగా కూడా సరికొత్త బెంచ్మార్క్లను సెట్ చేయబోతోందని సమాచారం. కళ్లు చెదిరే 50MP AI కెమెరా : ఈ ఫోన్కు సంబంధించి కంపెనీ ప్రధానంగా హైలైట్ చేస్తున్న ఫీచర్…