నాకు నోటీస్ లు ఇస్తే స్వీకరించేందుకు సిద్దమన్నారు. బండి సంజయ్ కి నోటీసులు, కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నేను సీఎం లాగా కుట్రలు చేయడం లేదన్నారు. కాలు విరిగింది అనో కరోనా వచ్చింది అనో తపించుకోనని అన్నారు.
జేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లి నిన్న జరిగిన ఘటనపై బండి సంజయ్ ఆరాతీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వ్యాధిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు అనురాగ్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రత్యక్ష పాఠాలు బోధన జరపడం లేదు. ఉద్యోగాలు పొందిన కొంతమంది విద్యార్థుల అభ్యర్ధన మేరకు పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొన్ని పాఠ్యాంశాలలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో సుమారు ౩౦ మంది పైన ఏబీవీపీ కార్యకర్తలు దాడికి దిగారు. యూనివర్శిటీలో ప్రత్యక్ష బోధనను నిర్వహిస్తున్నారని సాకుగా చూపిస్తూ రాజకీయ దురుద్దేశంతో నిన్న యూనివర్సిటీలోకి ఏబీవీపీ కార్యకర్తలు అక్రమంగా, దౌర్జన్యంగా…