దేశంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది బాధితులు విలవిలలాడారు. అయితే తాజాగా హెచ్ఎస్బీసీ బ్యాంక్ అప్రమత్తం అయింది. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.
సోషల్ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్పై రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల ($402 మిలియన్) జరిమానా విధించింది ఐర్లాండ్.. పిల్లల డేటా విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది.. 2020లో ప్రారంభమైన విచారణలో 13-17 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజ్ యూజర్ల డేటాపై నిబంధనలు పాటించలేదని తేల్చింది ఐర్లాండ్.. పిల్లల ఫోన్ నంబర్లు, ఈమెయ�